ఇంచియాన్లో జరుగుతున్న 17వ ఆసియా క్రీడల్లో ఘన విజయం సాధించి భారత కీర్తి పతాకాన్ని వినువీధిలో సగర్వంగా ఎగరేసిన హాకీ జట్టును ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ అభినందించారు. ఫైనల్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ జట్టుపై భారత హాకీ జట్టు అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయం భారతీయులందరూ గర్వపడేలా చేసిందని, భవిష్యత్తులో కూడా హాకీని జాతీయ క్రీడగా గుర్తించేందుకు తగిన వనరులు, మంచి ప్రయత్నాలు జరిగేందుకు దోహదపడుతోందని ఆయన అన్నారు.
విజయం సాధించిన హాకీ జట్టు సభ్యులకు అన్సారీ అభినందనల సందేశాన్ని పంపారు. విజయదశమి ఉత్సవాలకు తోడు హాకీ సంబరాలు కూడా భారతదేశంలో జరుగుతున్నాయని, ఈ విజయంలో మీ మీ కుటుంబ సభ్యులతో పాటు యావద్దేశం చేతులు కలుపుతుందని ఆయన అన్నారు.
హాకీ జట్టుకు ఉపరాష్ట్రపతి అభినందనలు
Published Fri, Oct 3 2014 6:46 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
వర్ష బీభత్సం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
తప్పక చదవండి
Advertisement