♦ ప్రపంచ చాంపియన్షిప్పై శ్రీకాంత్
♦ గురుశిష్యుల్ని సత్కరించిన క్రీడల మంత్రి గోయెల్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ చాంపియన్షిప్లో పతకం గెలిచేందుకు భారత షట్లర్లకు మంచి అవకాశాలున్నాయని కిడాంబి శ్రీకాంత్ అన్నాడు. గ్లాస్గోలో జరిగే ఈ టోర్నీలో భారత్ నుంచి శ్రీకాంత్, సాయిప్రణీత్, అజయ్ జయరామ్ అర్హత సాధించారు. స్కాట్లాండ్లో ఆగస్టు 21 నుంచి 27 వరకు ఈ చాంపియన్షిప్ జరగనుంది. ఇండోనేసియా, ఆస్ట్రేలియా ఓపెన్లో టైటిల్స్ నెగ్గిన శ్రీకాంత్, కోచ్ గోపీచంద్లను కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయెల్ శనివారం తన నివాసంలో సత్కరించారు.
ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ‘ప్రపంచ చాంపియన్షిప్లో పతకం గ్యారంటీ అని చెప్పను. కానీ భారత ఆటగాళ్లు బాగా ఆడుతున్నారు. మ్యాచ్ జరిగే రోజు 100 శాతం రాణిస్తే గెలుపు మాత్రం మనదే. అప్పుడు పతకాన్నీ ఆశించవచ్చు’ అని అన్నాడు. మంత్రి గోయెల్ మాట్లాడుతూ... ‘శ్రీకాంత్ జాతి గర్వించే విజయాలు సాధించాడు. కోచ్ గోపీచంద్ దేశం గర్వపడే క్రీడాకారులను తయారు చేస్తున్నారు. వీళ్లతో పాటు ప్రతిభ గల ఆటగాళ్లకు మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. వాళ్లకు 24 గంటలు మా శాఖ అందుబాటులో ఉంటుంది’ అని అన్నారు. ‘సాయ్’, క్రీడాశాఖ తమకు ఎల్లప్పుడూ అండగా నిలిచిందని గోపీచంద్ పేర్కొన్నారు.
పతకం గెలిచేందుకు మంచి అవకాశం
Published Sun, Jul 2 2017 1:07 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement