మెల్బోర్న్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్తో కలిసి భోజనం చేయాలనుకుంటున్నారా..? అయితే ఇందుకోసం భారీగానే ఖర్చు చేయాలి మరి.. కానీ ఇలాంటి అరుదైన ఆతిథ్యం అందరికీ అందుబాటులో ఉండదు.. కేవలం 60 మంది వీఐపీలకు మాత్రమే ఆ అదృష్టం దక్కనుంది. ఈనెల 22న భారత్, దక్షిణాఫ్రికా వన్డేను వీక్షించేందుకు సచిన్ ఆస్ట్రేలియాకు రానున్నాడు. 26న రాత్రి ఈ విందు జరుగుతుంది. దీని ఖరీదు 1,500 (రూ.48 వేలు) నుంచి 3 వేల (రూ.లక్షా 45 వేలు) ఆసీస్ డాలర్లుగా నిర్ణయించారు. ‘ఈ విందుకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇదేమీ ఈవెంట్ కాకపోయినా క్రికెట్ లెజెండ్తో ప్రత్యేక విందు కావడంతో అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఎనిమిది మందికి కలిసి ఒక్కో టేబుల్ ఉంటుంది. వీరికి భోజనం, ఖరీదైన మందును సర్వ్ చేస్తారు. అలాగే 3వేల ఆసీస్ డాలర్లు పెట్టగలిగితే సచిన్తో అరగంట సమయం గడిపే అవకాశం ఉంటుంది. ఈ విందుకు వచ్చినవారిని సచిన్కు పరియడం చేయడమే కాకుండా వారు ఇంటర్వ్యూ తీసుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నాం’ అని నిర్వాహకులు తెలిపారు. ఈ విందుతో వచ్చిన మొత్తం సచిన్ ఫౌండేషన్కు వెళుతుంది.
సచిన్తో డిన్నర్ @ రూ.1.45 లక్షలు
Published Thu, Feb 19 2015 12:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
Advertisement