టీనగర్(చెన్నై): చెన్నై సిల్క్స్ భవన శిథిలాల్లో నాలుగు వందల కిలోల బంగారు నగలతో రెండు లాకర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై టీనగర్లోగల చెన్నై సిల్క్స్ ఏడంతస్తుల భవనంలో మే 31వ తేదీ రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో భవనం పూర్తిగా మంటల్లో దగ్ధం కాగా కోట్లాది రూపాయల విలువైన వస్త్రాలు, నగలు మంటల్లో కాలిపోయాయి.
ఈ భవనం కూల్చివేత పనులను రాష్ట్ర ప్రజాపనుల శాఖ చేపట్టి, సుమారు 20 రోజులు నిర్వహించింది. ఈ పనులు మంగళవారంతో పూర్తయ్యాయి. ఇలావుండగా ఈ భవనంలోని రెండు నగల లాకర్లు శిథిలాల్లో ఉండడం అధికారులు గుర్తించారు. బుధవారం ఈ రెండింటిని స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 400 కిలోల బంగారు నగలు, రెండు వేల కిలోల వెండి ఉన్నట్లు తెలిసింది. వీటి విలువ రూ.120 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.
భవన శిథిలాల్లో 400 కిలోల బంగారం
Published Fri, Jun 23 2017 8:12 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement