ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఆందోళనలో ఆటోవాలాలు
పింప్రి, న్యూస్లైన్: ఆటో నడిపేందుకు కనీస అర్హత 8వ తరగతి అయినా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మొదట పదో తరగతి ఉండాలని పేర్కొన్న ప్రభుత్వం కొంత మినహాయించి 8వ తరగతి ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.
ఇదిలాఉండగా రాష్ట్ర ప్రభుత్వం 69 వేల ఆటో డ్రైవింగ్ లెసైన్సులను లాటరీ పద్ధతి ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అంతేగాకుండా డ్రైవింగ్ లెసైన్సుల కోసం ఇప్పటి వరకు లక్షా 60 వేలకు పైగా దరఖాస్తులు అందాయని సంబంధిత అధికారి ఒకరు వెల్లడించారు. అయితే వీటిని దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 15వ తేదీ చివరి గడువు కావడంతో దరఖాస్తుల వెల్లువ కొనసాగిందన్నారు. ఇకమీదట ఆటో వాలాలు లెసైన్సుతోపాటు బ్యాడ్జీలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. వీటితోపాటు పదో తరగతి ఉత్తీర్ణతకు సంబంధించిన సర్టిఫికెట్ ఉండాలి.
అయితే పదో తరగతి వారు దరఖాస్తు చేయని పక్షంలో 8వ తరగతి వరకు విద్యార్హత కలిగిన వారికి అవకాశం కల్పించనున్నట్లు అధికారి వెల్లడించారు. కాగా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారిలో 69,979 మంది 8వ తరగతి ఉత్తీర్ణులైనవారు ఉండగా, 10వ తరగతి ఉత్తీర్ణులైనవారు 45,077, 12వ తరగతి ఉత్తీర్ణులైనవారు 15,818, డిగ్రీ చదివిన వారు 3,603, పోస్టుగ్రాడ్యుయేటర్లు 352 మంది ఉన్నారని అధికారి వెల్లడించారు.
వ్యతిరేకిస్తున్న రిక్షా పంచాయత్
లెసైన్సు పొందడానికి 10వ తరగతిని కనీస విద్యార్హతగా నిర్ణయించడంపై రిక్షా పంచాయత్ సంఘటన మొదటి నుంచి వ్యతిరేకిస్తూనే ఉంది. ఈ విషయంపై త్వరగా నిర్ణయాన్ని తెలిపేందుకు రిక్షా సంఘాలు సమావేశం అవుతున్నాయి. ఆటోలనే జీవనాధారంగా భావిస్తున్న తక్కువ విద్యార్హత కలిగిన వారి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.
ఆటో నడిపేందుకు కనీస అర్హత 8వ తరగతి
Published Mon, Feb 17 2014 11:09 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement