ఏ బటన్ నొక్కినా బీజేపీకే ... | Sakshi
Sakshi News home page

ఏ బటన్ నొక్కినా బీజేపీకే ...

Published Tue, Feb 3 2015 10:56 AM

aap chief aravind kejriwal alleges large scale tempering of electronic voting

న్యూఢిల్లీ : ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ హస్తినలో వాతావరణం మరింత వేడెక్కుతోంది. రాజకీయ పార్టీల విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణల జోరు కొనసాగుతున్నాయి. తాజాగా ఈవీఎంలు టాంపరింగ్ జరిగే అవకాశం ఉందంటూ ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ సీఎం అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈవీఎంలో ఏ బటన్ నొక్కినా బీజేపీ లైటు వెలిగేలా కుట్ర జరుగుతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కుట్రపై ఎన్నికల సంఘం నిఘా పెట్టాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement