న్యూఢిల్లీ: ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఆప్ డిమాండ్ చేసింది. ఈ మేరకు జాతీయ రాజధానిలో ఆదివారం ఆ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద జరిగిన బహిరంగసభలో ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల నుంచి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు పారిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఢిల్లీలో ఎన్నికలు నిర్వహిస్తే ఓటమి తప్పదనే భయంతోనే ఆ రెండు పార్టీలు వెనుకంజ వేస్తున్నాయని ఆరోపించారు. నగరంలో ప్రజా పాలన లేకపోవడంతో సమస్యలు పేరుకుపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అసెంబ్లీని రద్దుచేసి తిరిగి నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మనీష్ సిసోడియా, పలువురు పార్టీ నాయకులు, వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎన్నికలు జరపాల్సిందే
Published Sun, Aug 3 2014 10:05 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
Rohit Sharma: మా జట్టు గుండె చప్పుడు!.. వీడియో వైరల్
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
- National Bubble Tea Day 2024: అసలేంటీ బబుల్ టీ, అందరూ తాగొచ్చా?
- టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్
- ‘కాపు ఉద్యమాన్ని అణిచివేసింది మీరు కాదా?’
- రాజా.. రాణి.. అప్పట్లో అదో రికార్డు..
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- ‘గంట’కు రూ.100.!
Advertisement