కర్నూలు డీఎంహెచ్‌ఓ ఇంటిపై ఏసీబీ దాడులు | Sakshi
Sakshi News home page

కర్నూలు డీఎంహెచ్‌ఓ ఇంటిపై ఏసీబీ దాడులు

Published Thu, Dec 15 2016 3:52 PM

ACB Raids on DMHO Swarajya Laxmi House

కర్నూలు: ఆదాయానికి మించి ఆస్తులున్నాయనే ఆరోపణలతో కర్నూలు డీఎంహెచ్‌ఓ స్వరాజ్యలక్ష్మీ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నంలోని ఆమె  ఇంటితో పాటు పలు ప్రాంతాల్లో ఉన్న ఆమె ఇళ్లపై ఏసీబీ అధికారులు గురువారం ఏకకాలంలో దాడులు చేపట్టారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకు రూ. 6 కోట్లు విలువ చేసే ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.  అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement
Advertisement