భండారా: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సుమారు 15 సంవత్సరాల తర్వాత కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. సోనియా విదేశీయురాలని నిరసిస్తూ 1998లో కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన శరద్ పవార్ ఇటీవల కాలంలో ఎన్నికల పుణ్యమా అని ఆమెకు మరింత చేరువయ్యారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థులను గెలిపించాలని రెండు పార్టీలు సంయుక్తంగా భండారా జిల్లా లక్నిలో చేపట్టిన ర్యాలీలో వారు పాల్గొన్నారు. మావోయిస్టుల ప్రాబల్యమున్న భండారా జిల్లాలో ఎన్సీపీ అభ్యర్థి ప్రఫుల్ పటేల్కు మద్దతుగా కాంగ్రెస్లు సంయుక్తంగా నిర్వహించిన ప్రచార ర్యాలీలో సోనియా, పవార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారీగా హాజరైన జనాన్ని ఉద్దేశించి సోనియా మాట్లాడుతూ గత పదేళ్లలో యూపీఏ అమలుచేసిన పథకాలను వివరించారు.
ఎప్పుడు వ్యవసాయ రంగానికి అండగా నిలబడ్డామని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలకు నష్టపోయిన రైతంగానికి సహాయం కూడా అందించామని గుర్తు చేశారు. మావోయిస్టు ప్రాబల్యమున్న ప్రాంతాల్లో వివిధ అభివృద్ధి పథకాలను అమలుచేయడం ద్వారా యువత హింసవైపు దృష్టి సారించకుండా చూస్తున్నామన్నారు. ఆహార భద్రతా బిల్లు తరహాలోనే ఆరోగ్య భద్రతా బిల్లును తేవాలనుకుంటున్నామని తెలిపారు.
తాము సాధించిన అభివృద్ధిని ప్రతిపక్షం చూడలేకపోతుందని విమర్శించారు. అనంతరం పవార్ మాట్లాడుతూ...బీజేపీ నేత నరేంద్ర మోడీ ప్రధాని పదవిని అందుకోవాలని అతృతతో ఉన్నారని మండిపడ్డారు. అన్ని విధాలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కాంగ్రెస్, ఎన్సీపీ కూటమిని గెలిపించాలన్నారు.
15 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై
Published Sun, Apr 6 2014 12:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సేద్యంలో సేవలకు సలాం
అక్రమాల ప్రియ
ప్రజల మనిషి జగన్
టైటానిక్ ప్రమాదంలో మరణించిన వ్యాపారవేత్త గోల్డ్ వాచ్ వేలం : ధర తెలిస్తే
ఆర్థిక కేటుగాళ్లకు టీడీపీ అడ్డా
రేణుక విజృంభణ... భారత్ శుభారంభం
దశాబ్దాల కల నెరవేరిన వేళ...
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
హామీలెవరూ నమ్మట్లేదు! గతంలో చెప్పినట్లు ఇవి కూడా అబద్ధాలనుకొని వెళ్లిపోతున్నార్సార్!
చేతులెత్తేసిన ఎల్లో గ్యాంగ్
Bullet List Block
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
- అసభ్య వీడియోల వివాదం: స్పందించిన హెచ్డీ రేవణ్ణ
- ఈ పాపని గుర్తుపట్టారా? లేటెస్ట్ సెన్సేషన్.. రూ.100 కోట్ల మూవీ హీరోయిన్
- నామినేషన్ దాఖలు చేసిన రాజ్నాథ్ సింగ్
- గుడిలో ప్రముఖ నటికి చేదు అనుభవం.. పోస్ట్ వైరల్
- అరుదైన ఘనత సాధించే పనిలో స్టార్ హీరోయిన్ జ్యోతిక
What’s your opinion
Advertisement