అనంతపురం క్రైం, న్యూస్లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ నోట్కు కేబినెట్ ఆమోదం తెలపడంతో ‘అనంత’లో హై అలర్ట్ ప్రకటించారు. గురువారం ఉదయం నుంచి టీనోట్పై మీడియాలో కథనాలు రావడంతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో డీజీపీ ఆదేశాలతో ఉన్నతాధికారులు అన్ని స్టేషన్లను అలర్ట్ చేశారు.
అవాంఛనీయ, హింసాత్మక ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని సెట్లో ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను ప్రధాన పట్టణాలకు తరలించారు. ఆది నుంచి ఉద్యమానికి చుక్కానిలా నిలుస్తున్న ‘అనంత’లో సమైక్యవాదులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తారని భావించిన పోలీసులు అన్ని చోట్లా ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఎస్కేయూ పరిసర ప్రాంతాల్లోంచి విద్యార్థులు బయటకు రాకుండా చర్యలు తీసుకోవాలని అక్కడి పోలీసులను ఆదేశించారు.
టీ నోట్ విషయం తెలియగానే విద్యార్థులు నగరానికి ర్యాలీగా బయలుదేరడంతో వారిని పోలీసులు అటకాయించారు. దీన్ని గ్రహించిన విద్యార్థులు ఆకుతోటపల్లి పొలాల మీదుగా రావాలని ప్రయత్నించగా అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థినులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఈ సమయంలో ఒక్క మహిళా పోలీసు కూడా అక్కడ లేకపోవడం గమనార్హం. ఉద్యమం తీవ్ర స్థాయికి చేరకుండా ఉండేందుకు ఎస్పీ శ్యాంసుందర్ నేరుగా రంగంలోకి దిగారు. ఆందోళనలు ఉధృతం కాకముందే సిబ్బందితో నగరంలో పరిస్థితులను పర్యవేక్షించారు.
మధ్యాహ్నం డీఎస్పీలు దయానందరెడ్డి, వెంకటయ్య, సీఐలతో కలిపి అనంతపురం టవర్క్లాక్ చేరుకుని మీడియాతో మాట్లాడారు. అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరికలు జారీ చేశారు. ఉద్యమం తీవ్రతరం కాకుండా రాత్రి కొందరు సమైక్యవాదులను నిర్బంధించేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది.
డీజీపీ వీడియో కాన్ఫరెన్స్..
తెలంగాణ నోట్ సిద్ధమైందని, గురువారం సాయంత్రం కేబినెట్ ఆమోదం తెలుపుతుందన్న ముందస్తు సమాచారం అందడంతో డీజీపీ ప్రసాద్రావు ఉదయమే జిల్లా పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో డీఐజీ బాలకృష్ణ, ఎస్పీ శ్యాంసుందర్ పాల్గొన్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రత్యేక బలగాలను మోహరింపజేయాలని ఆదేశించారు.
అనంతలో హై అలర్ట్
Published Fri, Oct 4 2013 3:16 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement