సాక్షి, చెన్నై : మాజీ మంత్రి అగ్రి కృష్ణమూర్తికి మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం షాక్ ఇచ్చింది. ఆయనకు , వ్యవసాయ శాఖ ఇంజనీరింగ్ అధికారి సెంథిల్కు బెయిల్ నిరాకరించింది. తిరునల్వేలి వ్యవసాయ శాఖ అధికారి ముత్తుకుమార స్వామి అనుమానాస్పద మృతి కేసును సీబీసీఐడీ విచారిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసుతో మంత్రి పదవిని కోల్పోయిన అగ్రి కృష్ణమూర్తి చివరకు కటకటాల్లో కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముత్తుకుమార స్వామిని బెదిరించినందుకుగాను అగ్రి కృష్ణమూర్తి, వ్యవసాయ శాఖ ప్రధాన ఇంజనీరు సెంథిల్కుమార్లను పాళయం కోట్టై జైళ్లో ఉంచారు.
తమకు బెయిల్ ఇవ్వాలంటూ కింది కోర్టులను ఆశ్రయించినా పలితం శూన్యం. దీంతో మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనంను ఆశ్రయించారు. వీరి పిటిషన్ విచారణ గురువారం జరగ్గా, ప్రభుత్వం తరపున హాజరైన న్యాయవాది రామచంద్రన్ బెయిల్ ఇవ్వకూడదని ఆక్షేపన వ్యక్తం చేశారు. కేసు విచారణ సాగుతున్నదని, వీరిని బయటకు పంపిన పక్షంలో ఆటంకం ఏర్పడే అవకాశం ఉందని వివరించారు. దీంతో ఆ ఇద్దరికి షాక్ ఇస్తూ, బెయిల్ నిరాకరిస్తూ ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. ఇక, ఈ కేసులో విచారణలో భాగంగా తిరునల్వేలి కోర్టులో అగ్రి కృష్ణమూర్తి , సెంథిల్కుమార్లను హాజరు పరిచారు. వారి రిమాండ్ను పొడిగిస్తూ న్యాయ స్థానం ఆదేశాలు జారీ చేసింది.
‘అగ్రి’కి షాక్ బెయిల్ నిరాకరణ
Published Fri, May 1 2015 2:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
లక్నోను చిత్తు చేసిన కేకేఆర్.. 98 పరుగుల తేడాతో ఘన విజయం
IPL 2024: చరిత్ర సృష్టించిన జడేజా.. ధోని రికార్డు బద్దలు
జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
అభిమానిపై చేయి చేసుకున్న డీకే శివకుమార్
పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
నరైన్ విధ్వంసం.. లక్నో ముందు భారీ టార్గెట్
'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
ఎంఎస్ ధోని అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement