పార్క్ చేసి ఉన్న బైక్సే టార్గెట్ | Sakshi
Sakshi News home page

పార్క్ చేసి ఉన్న బైక్సే టార్గెట్

Published Sat, Oct 8 2016 3:57 PM

bike robber arrested in warangal

-16 ద్విచక్రవాహనాలు స్వాధీనం
వరంగల్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ. 5 లక్షలు విలువ చేసే 16 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పట్టణానికి చెందిన విజయ్ చదువు మానేసి చోరీల బాట పట్టాడు. పార్క్ చేసి ఉన్న బైక్‌లను టార్గేట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. ఈ అంశంపై దృష్టి సారించిన పోలీసులు విజయ్‌ను శనివారం అరెస్ట్ చేశారు. 
 

Advertisement
Advertisement