⇒ విద్యార్థులు, మేధావులు పెద్ద ఎత్తున తరలిరావాలి
⇒ వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పిలుపు
సాక్షి, అమరావతి బ్యూరో: గుంటూరు నగరం నల్లపాడురోడ్డు, మిర్చియార్డు సమీపంలో ఈ నెల 16వ తేదీన నిర్వహించే యువభేరి సదస్సును విజయవంతం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా పరిశీలకుడు బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. గుంటూరులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సదస్సులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యార్థులనుద్దేశించి ప్రసగించి, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
గుంటూరు నగరంలోని నల్లపాడు రోడ్డులో మిర్చియార్డు సమీపంలో ఇంతకు ముందు ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ ఆమరణ దీక్ష చేసిన ప్రదేశంలోనే యువభేరి సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ జరుగుతుందని పేర్కొన్నారు. సదస్సుకు పెద్ద ఎత్తున విద్యార్థులు, పెద్దలు, మేధావులు తరలిరావాలని కోరారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఢిల్లీలో ధర్నా మొదలు, వివిధ సందర్భాల్లో వివిధ రకాలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చినట్లు వివరించారు. ఇది ఆరుకోట్ల మంది ప్రజల ఆకాంక్షగా పేర్కొన్నారు.
రోజాను నిర్బంధించడం అప్రజాస్వామికం..
అమరావతిలో మహిళా పార్లమెంటు సదస్సు పెట్టి, ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆహ్వానించి, అప్రజాస్వామికంగా, నిర్బంధించడంపై బొత్స మండిపడ్డారు. ప్రభుత్వం తరఫున డీజీపీ మాట్లాడుతూ శాసనసభ్యురాలు స్పీకర్పై సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలను బట్టి ముందస్తు అదుపులోకి తీసుకున్నామని, సదస్సులో ఏం మాట్లాడుతుందో చెబితే పంపిస్తామని చెప్పడం దారుణమన్నారు. రాజకీయ స్వార్థంతో ఉద్యమం చేయడం లేదని, బీజేపీ, టీడీపీ చెప్పినమాట మేరకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నామన్నారు.
‘యువభేరి’ని విజయవంతం చేయండి
Published Tue, Feb 14 2017 1:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చాహల్ అరుదైన రికార్డు.. టీ20 క్రికెట్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement