తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం | Sakshi
Sakshi News home page

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం

Published Fri, Jul 14 2017 9:00 PM

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం - Sakshi

చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తంజావూరు జిల్లా వల్లంగామ సమీపంలో బస్సు, లారీ బలంగా ఢీకొట్టుకోవడంతో ఎనిమింది మృత్యువాత పడ్డారు. మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.







Advertisement

తప్పక చదవండి

Advertisement