మండ్య : అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కొడుకు అనారోగ్యంతో మృతి చెందడంతో మనస్థాపం చెందిన దంపతులు మైసూరు సమీపంలోని విశ్వేశ్వరయ్య కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మైసూరు సమీపంలోని హినకల్ గ్రామానికి చెందిన దేవయ్య(44), విజయలక్ష్మి(44) దంపతులు. వేప్ పెరిఫరల్ సంస్థలో సెక్యూరిటీ సూపర్ వైజర్గా దేవయ్య, అదే గ్రామంలోని విజయ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విజయలక్ష్మి పనిచేస్తున్నారు. వీరికి చందన్(10) అనే కుమారుడు ఉన్నాడు.
ఐదేళ్ల క్రితం క్యాన్సర్తో బాధపడుతూ చందన్ మృతి చెందాడు. అప్పటి నుంచి వీరికి మరో సంతానం కలుగలేదు. ఈ నెల 27న చందన్ పుట్టిన రోజు ఉంది. వారం రోజుల క్రితం బంధువులకు ఫోన్ చేసి 27న చందన్ పుట్టిన రోజు వేడుక చేస్తున్నామని తెలిపారు. కొడుకు మృతిని అనుక్షణం తలచుకుంటూ పరితపిస్తున్న దంపతులు వేదనను భరించలేక మంగళవారం ఉదయం సుజిక్ బైక్పై కేఆర్ఎస్కు చేరుకున్నారు. అనంతరం చున్నీతో ఇద్దరూ కట్టుకుని కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు.
అంతకు ముందు వారు రాసి పెట్టిన ఉత్తరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతురాలి అన్న రమేష్ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఉత్తరంలో కొడుకు లేని జీవితం తమకు వద్దని పేర్కొన్నారని, ప్రతి క్షణం తమకు కొడుకు జ్ఞాపకం వస్తున్నాడని పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.
కొడుకు మృతిని జీర్ణించుకోలేక...
Published Fri, Mar 27 2015 8:29 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మోదీకి బహుమతిగా ఇవ్వాలి
అబద్ధాల పునాదులపై..
బీజేపీకి మరో రూపమే బీఆర్ఎస్
పదేళ్ల అభివృద్ధి ఏది?
● బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపిన అమిత్ షా పర్యటన ● కాగజ్నగర్ వికాస్ సంకల్ప్ సభ విజయవంతం ● ఉమ్మడి జిల్లా నుంచి తరలివచ్చిన జనం ● మార్మోగిన జైశ్రీరామ్, భారత్ మాతాకీ జై నినాదాలు
బీఆర్ఎస్, బీజేపీకి బుద్ధి చెప్పాలి
నేడు జేపీ నడ్డా రాక
చిన్నబోయిన చిన్నబొంకూరు
ఓసీపీ..ఉక్కిరిబిక్కిరి
‘నల్లసూరీడు’పై నజర్
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement