సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
గణపురం: తెలంగాణలో సామాజిక న్యాయం సాధిం చడమే సీపీఎం లక్ష్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మహాజన పాదయాత్ర జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో శనివారం మూడోరోజు కొనసాగింది. తమ్మినేని మాట్లాడుతూ మంత్రి హరీశ్రావు హైదరాబాద్లో కూర్చుని తాను అబద్దాల కోరనడం విడ్డూరమని, ప్రజల్లోకి వస్తే ఎవరు అబద్ధా్దలకోరో తేలుతుందన్నారు.
హరీశ్, సీఎం కేసీఆర్లే అబద్ధాలకోరులని ధ్వజమెత్తారు. అవినీతి, అక్రమాలు, శాసన సభ జరిగిన తీరు, సంక్షేమ పథకాల గురించి చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, దీనికోసం పాదయాత్రను మధ్యలో వదిలైనా వస్తానని చెప్పారు.
సామాజిక న్యాయ సాధనే సీపీఎం లక్ష్యం
Published Sun, Jan 22 2017 12:47 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement