దంతెవాడలో జవాను ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

దంతెవాడలో జవాను ఆత్మహత్య

Published Wed, Dec 14 2016 4:04 PM

crpf constable roshan ekka suicide in chhattisgarh

ఛత్తీస్‌గఢ్: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా బెజ్జిలో విధి నిర్వహణలో ఉన్న ఓ జవాన్ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బెజ్జిలోని సీఆర్‌పీఎఫ్ 219 బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రోషన్ ఎక్కా బుధవారం రివాల్వర్‌తో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
Advertisement