ఎయిర్ పేగాసస్ పేరుతో సర్వీసులు
మీడియా సమావేశంలో షేషన్థోమస్
బెంగళూరు : పట్టణాల మధ్య విమానాలు నడపడాదేశీయ విమానయానరంగంలోకి డేకోర్ ఏవియేషన్ సంస్థ ప్రవేశించింది. ‘ఎయిర్ పేగాసస్’ బ్రాండ్ నేమ్తో దేశీయంగా వివిధ నికి అన్ని అనుమతులు లభించినట్లు సంస్థ మేనేజింగ్ డెరైక్టర్ షేషన్థోమస్ బుధవారం బెంగళూరులో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. మొదట బెంగళూరు-తిరువనంతపురం, బెంగళూరు-హుబ్లీ మధ్య 66 సీటింగ్ సామర్థ్యం ఉన్న రెండు విమానాలు నడుపనున్నట్లు తెలిపారు.
అటుపై దశలవారిగా కొచ్చి, చెన్నై, టుటికోరిన్, బెల్గాం, రాజమండ్రి, పాండిచ్చేరి, మధురై మధ్య విమాన సర్వీసులు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ నెల 4 నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభించి 12వ తేది నుంచి పూర్తి స్థాయి సేవలను అందించనున్నట్లు తెలిపారు. కాగా, ఇప్పటి వరకూ గ్రౌండ్ హాండ్లింగ్ విభాగంలో ఉన్న డెకోర్ గ్రూప్ వ్యాపార విస్తరణలో భాగంగా విమానయాన సర్వీలను ప్రారంభించింది. ఇందు కోసం ప్రాథమికంగా రూ.100 కోట్ల పెట్టబడులను పెట్టింది.
విమానయాన రంగంలోకి డెకోర్ ఏవియేషన్
Published Thu, Apr 2 2015 1:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
- పోస్టల్ బ్యాలెట్తో 3.03 లక్షల మంది ఓటు
- చంద్రబాబును మరోసారి నమ్మొద్దు
- మహామహులకూ తప్పని... ఓటమి
Advertisement