ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం, నటుడు ధనుష్ కలయికలో ఒక వైవిధ్యభరిత చిత్రం తెరకెక్కనున్నట్లు తాజా సమాచారం. కడల్ చిత్రం తరువాత మణిరత్నం తమిళం, తెలుగు భాషల్లో ఒక భారీ మల్టీస్టారర్ చిత్రం చేయాలని భావించారు. అయితే ఆ ప్రయత్నం సఫలం కాలేదు. దీంతో మలయాళ యువ నటుడు దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్లు జంట ఓకే కన్మణి అనే విభిన్న ప్రేమ కథా చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుందని ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని సమాచారం.
తదుపరి నటుడు ధనుష్ హీరోగా చిత్రం చేయడానికి మణిరత్నం సిద్ధం అవుతున్నట్లు పరిశ్రమ వర్గాల సమాచారం. బాలీవుడ్ చిత్రం షమితాబ్ను తమిళ చిత్రం అనేగన్ను పూర్తి చేసిన ధనుష్ ప్రస్తుతం మారి అనే చిత్రంలో నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి బాలాజి మోహన్ దర్శకుడు. దీని తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నట్లు ధనుష్ ప్రకటించారు. ఆ తరువాత ఈ యువ నటుడు మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రంలో ధనుష్ సరసన నటించే హీరోయిన్ ఎవరన్న విషయంపై కోలీవుడ్లో చర్చ మొదలైంది.
మణిరత్నం డెరైక్షన్లో ధనుష్ చిత్రం
Published Fri, Jan 9 2015 3:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
విశ్వసనీయతే విజయానికి మెట్టు
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- యార్లగడ్డకు ఎదురుగాలి!
- Tirumala : తిరుమలలో నేడు భక్తుల రద్దీ
- ఢిల్లీ మాజీ పీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
- కబ్జాల కందికుంట
- ‘గంట’కు రూ.100.!
- మూడోదశలో పోటీ చేస్తున్న క్రిమినల్ కేసులున్న అభ్యర్థులు
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
Advertisement