తండ్రి పోషించిన పాత్రలో కొడుకు నటించడం అన్నది చాలా అరుదుగా జరిగే విషయం. ఇటీవల అలాంటి అవకాశం పొందిన వారిలో తెలుగులో బాలకృష్ణ, తమిళంలో ప్రశాంత్ పేర్లు చెప్పవచ్చును. దివంగత మహానటుడు ఎన్టీఆర్ నటించిన పాండురంగ మహత్యం, లవకుశ చిత్రాల రీమేక్లో బాలకృష్ణ నటించారు. ఇక తమిళంలో త్యాగరాజన్ నటించిన మలైయూర్ మంబట్టియాన్ చిత్రం రీమేక్లో ఆయన కొడుకు ప్రశాంత్ నటించారు. తాజాగా ఈ కోవలోకి యువ నటుడు పృథ్వి చేరనున్నారు. ఆర్.పాండియరాజన్ కథ, కథనం, మాటలు, దర్శకత్వం బాధ్యతలు నిర్వహించి హీరోగా నటించిన చిత్రం ఆన్పావం. ఈ చిత్రంలో అప్పట్లో విశేష ప్రజాదరణ పొందింది.
ఆ చిత్రాన్ని ఇప్పుడు మళ్లీ రీమేక్ చేయడానికి పాండియరాజన్ సన్నద్ధం అయ్యారు. నేటి కాలానికి తగ్గట్టుగా చిన్న చిన్న చేర్పులు, మార్పులు చేసి ఆన్పావం 99 శాతం పేరుతో తెరకెక్కించనున్న ఈ చిత్రానికి పాండియరాజన్ దర్శకత్వం వహించనున్నారు. ఆన్పావం చిత్రంలో పాండియరాజన్ పోషించిన పాత్రను ఇప్పుడాయన కొడుకు పృథ్వి నటించనున్నారు. ఇంతకుముందు వజ్రం చిత్రాన్ని నిర్మించిన శ్రీసాయిరామ్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ అధినేత ఆర్.శంకర్ నిర్మించనున్నారు. ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోందని త్వరలో చిత్ర షూటింగ్ను ప్రారంభించనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు.
తండ్రి పాత్రలో కొడుకు
Published Sun, Apr 19 2015 2:11 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మళ్లీ దోపిడీకి తెరపైకి..
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
Advertisement