- రూ.1.50 కోట్లతో భవన నిర్మాణానికి చర్యలు
- ఘంటసాల ఉపయోగించిన వస్తువులు ఇచ్చేందుకు అంగీకరించిన కుటుంబ సభ్యులు
- తెలుగుభాషాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు
- ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్
అవనిగడ్డ(కృష్ణా జిల్లా): విజయవాడలో రూ.1.50 కోట్లతో అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు పేరిట స్మారక మ్యూజియంను నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఉపసభాపతి, తెలుగు భాషాభివృద్ధి అధ్యన కమిటీ సభ్యులు మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలోని ఉపసభాపతి కార్యాలయం నందు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మంత్రి పల్లె రఘునాధరెడ్డితో పాటు మరో నలుగురు సభ్యులు కలిసి ఈనెల 19, 20 తేదీల్లో తమిళనాడులో పర్యటించినట్టు చెప్పారు.
ఈ సందర్భంగా ఘంటసాల కుమారుడు ఘంటసాల రత్నకుమార్ గృహానికి వెళ్లి ఘంటసాల వస్తువులను పరిశీలించి మ్యూజియం ఏర్పాటు విషయం ప్రస్తావించగా వారు అంగీకరించినట్టు చెప్పారు. ఘంటసాల వాడిన కళ్లజోడు, తంబుర, కుర్చీ, చెప్పులతో పాటు సంగీత పరికరాలు, 2వేలు గ్రాం ఫోన్ రికార్డులు మ్యూజియంకు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు బుద్ధప్రసాద్ వెల్లడించారు.
విజయవాడలో ఘంటసాల స్మారక మ్యూజియం ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించారని, రూ.1.5 కోట్లతో నిర్మించే ఈ మ్యూజియం పనులు వీలైనంత త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తమిళనాడులో తమిళభాష పట్ల ప్రజలు ఎంతో మక్కువ చూపుతారని చెప్పారు. అక్కడ భాషాభివృద్ధికి తమిళ సంస్థలు ఎన్నో పనిచేస్తున్నాయని తెలిపారు.
తమిళభాషను పరాయివాళ్లకు నేర్పించేందుకు 20వేల మంది పనిచేస్తున్నారని తెలుగును ఇదే తరహాలో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని బుద్ధప్రసాద్ చెప్పారు. విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రికి చెందిన తెలుగు భాషాభిమానులతో త్వరలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తెలుగు భాషాభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలకు రూపకల్పన చేస్తామన్నారు.
విజయవాడలో ఘంటసాల స్మారక మ్యూజియం
Published Wed, Sep 21 2016 7:48 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
జేక్ ఫ్రేజర్ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే! వీడియో వైరల్
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement