అప్పుడే మేక్ఇన్ ఇండియా నినాదానికి సార్థకత
సీఆర్ఐ పంప్స్ డీజీఎం తిరుమూర్తి
బెంగళూరు : మేక్ ఇన్ ఇండియా నినాదానికి సార్థకత ఉండాలంటే పారిశ్రామిక రంగానికి పన్ను మినహాయింపు ఇస్తూ బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వాలకు సీఆర్ఐ పంప్స్ డిప్యూటీ జనరల్ మేనేజర్ తిరుమూర్తి సూచించారు. బెంగళూరులో జరుగుతున్న ‘ఆక్రెక్స్’ ప్రదర్శనలో భాగంగా సీఆర్ఐ పంప్స్ రూపొందించిన పర్యావరణ హితకారిణి యంత్రాల పనితీరును వివరించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... భారతదేశంలో వస్తు ఉత్పత్తిని పెంచడం కోసం మేక్ ఇన్ ఇండియాను అమలు చేయడం సంతోకరమని అన్నారు.
అయితే దేశీయంగా అమల్లో ఉన్న పన్నుల విధానాన్ని మార్చకుండా మేక్ ఇన్ ఇండియాను అమలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అన్నారు. కొన్ని రంగాల్లో పన్నుపై పన్ను కట్టాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ విషయంపై ప్రభుత్వాలు దృష్టిసారిస్తే బాగుంటుందని కోరారు. వస్తు ఉత్పత్తికి అవసరమైన ముడిసరుకు లభ్యత కూడా స్థానికంగా ఉండేలా చూడాలన్నారు. మోటారు, పైపులు, పంపుల తయారీ రంగంలో ‘చైనా నుంచి నాణ్యత తక్కువగా ఉన్న ముడిపదార్థాలు’ భారత దేశంలోకి అక్రమ మార్గంలో దిగుమతి అవుతున్నాయన్నారు. దీంతో ఈ రంగానికి సంబంధించిన మార్కెట్లో అనారోగ్యకరమైన పోటీ ఏర్పడిందన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మార్కెట్ను నకిలీ వస్తువులు ముంచెత్తే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
పారిశ్రామిక రంగానికి పన్ను మినహాయింపులివ్వండి
Published Sat, Feb 28 2015 1:36 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement