ఆయుష్ విలేజ్‌ను ప్రారంభించిన గవర్నర్ | Sakshi
Sakshi News home page

ఆయుష్ విలేజ్‌ను ప్రారంభించిన గవర్నర్

Published Sat, Aug 27 2016 12:41 PM

governor narasimhan starts ayish village in rangareddy district

మొయినాబాద్ : రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం నజీబ్‌నగర్‌లో ఆయుష్ విలేజ్‌ను గవర్నర్ నరసింహన్ శనివారం ఉదయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మతో పాటు రాష్ర్టం నలుమూలల నుంచి వచ్చిన 700 మంది వైద్యులు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement