బెంగళూరు : కన్నడ చలనచిత్ర రంగంలోని కొంత మంది కారణంగా శాండిల్వుడ్ పరిశమ్ర అప్రతిష్ట పాలవుతోందని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన స్వీయ నిర్మాణంలో తన కుమారుడు నిఖిల్ హీరోగా వెండితెరకు పరిచయం చేస్తూ జాగ్వార్ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ... ఇదే నెలలో దీపావళీ విడుదల కానున్న ఇద్దరు అగ్రనటుల సినిమాల విడుదల కారణంగా జనాదరణ పొంది, ఇప్పటికీ హౌస్ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న జాగ్వార్ చిత్రం థియేటర్ల నుంచి తొలగించడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
తాను కూడా గతంలో ఎన్నో చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరించానని, ఇతర చిత్రాలకు నష్టం వాటిల్లకుండా అప్పటికి అందుబాటులో ఉన్న థియేటర్లలో తమ చిత్రాలను విడుదల చేసుకునే వాళ్లమని గుర్తు చేశారు. తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక చిన్న నిర్మాతల పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు. విడుదలైన అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శిమవుతున్న జాగ్వార్ చిత్రాన్ని ఏ విధంగా అడ్డుకుంటారో తాను చూస్తానని హెచ్చరించారు. ఆర్థికంగా బలంగా ఉన్న కొంత మంది వ్యక్తుల చేతుల్లో కన్నడ ఇండస్ట్రీ నలిగిపోతోందని దీనిని ఇకపై ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. జాగ్వార్ చిత్రాన్ని త్వరలో అమెరికా, యూకే, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో కూడా విడుదల చేయనున్నట్లు కుమారస్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో హీరో నిఖిల్గౌడ, నటుడు సంపత్ తదితరులు పాల్గొన్నారు.
‘జాగ్వార్’ ని ఎలా అడ్డుకుంటారో చూస్తా..
Published Tue, Oct 25 2016 11:35 AM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కమలోత్సాహం..
పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి
కమలోత్సాహం..
కమలోత్సాహం..
సీఎం సభతో కాంగ్రెస్లో జోష్..
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్
బీజేపీ గెలుపునకు హిందువులు ఏకం కావాలి
Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement