హోటల్‌ బ్లిస్‌పై ఐటీ దాడులు | Sakshi
Sakshi News home page

హోటల్‌ బ్లిస్‌పై ఐటీ దాడులు

Published Wed, Apr 26 2017 12:13 PM

it rides in hotel bliss at tirupati

తిరుపతి: తిరుపతిలో హోటల్‌ బ్లిస్‌పై ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. దాదాపు 15 గంటలుగా సోదాలు జరుపుతున్నారు. 20మంది అధికారుల బృందం ఈ తనిఖీలు చేపట్టింది. పలు రికార్డులు, కంప్యూటర్లు, హార్డు డిస్క్‌లను అధికారులు స్వాదీనం చేసుకున్నారు. నిర్మాణ లెక్కల్లో తేడాలపై అధికారులు తనిఖీలు చేపట్టారు

Advertisement
Advertisement