‘చిల్లర ఉంటేనే లోపలకు రండి లేకుంటే...’ | Sakshi
Sakshi News home page

‘చిల్లర ఉంటేనే లోపలకు రండి లేకుంటే...’

Published Tue, Nov 15 2016 12:48 PM

‘చిల్లర ఉంటేనే లోపలకు రండి లేకుంటే...’ - Sakshi

విజయవాడ: పెద్ద నోట్ల రద్దు గురించి ఏపీ సీఎం చంద్రబాబుకు ముందే తెలుసని వైఎస్సార్‌ సీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకే చంద్రబాబు విదేశాలకు వెళ్లారని అన్నారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... పెట్టుబడుల సాకులతో ఏపీ మంత్రులు 16 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లారని గుర్తు చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement