సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవల అధికారంలోకి వచ్చిన ఆప్ ప్రభుత్వానికి ఒకరి వెంట మరొక రు మద్దతు ఉపసంహరించుకుంటున్నారు. తాజాగా ఆ జాబితాలోకి స్వతంత్ర శాసనసభ్యుడు రామ్బీర్ షౌకీన్ చేరారు. స్థానిక ముండ్కా నియోజకవర్గానికి ప్రాతి నిధ్యం వహిస్తున్న రామ్బీర్ షౌకీన్ సోమవారం మధ్యాహ్నం లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్జంగ్ను కలసి మద్దతు ఉపసంహరణ లేఖను అందజేశారు. దీంతో కేజ్రీవాల్ సర్కారుకు మద్దతు ఉపసంహరించుకున్న శాసనసభ్యుల సంఖ్య రెండుకు పెరి గింది. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బహిష్కృతుడైన వినోద్కుమార్ బిన్నీ ప్రభుత్వానికి ఇప్పటికే మద్దతు ఉపసంహరించుకున్న సంగతి విదితమే.బిన్నీ, షౌకీన్ లతో పాటు తమ డిమాండ్ల కోసం ఒత్తిడి తెచ్చిన మరో ఎమ్మెల్యే షోయబ్ ఇక్బాల్ మాత్రం ప్రభుత్వానికి మద్దతును కొనసాగిస్తున్నారు.
ఆప్కు షౌకీన్ షాక్
Published Tue, Feb 11 2014 12:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
- ఆ చట్టంపై బాబు దొంగ నాటకం
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై అనవసర రాద్ధాంతం
Advertisement