ఘోర ప్రమాదం, ఆరుగురు మృతి | Sakshi
Sakshi News home page

ఘోర ప్రమాదం, ఆరుగురు మృతి

Published Mon, Apr 10 2017 11:43 PM

ఘోర ప్రమాదం, ఆరుగురు మృతి - Sakshi

చెన్నై: తమిళనాడులో సోమవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పుదుకొట్టాయ్‌ జిల్లాలోని పుదునగర్‌ గ్రామం వద్ద ట్రాక్టర్‌, లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement