► కరువుతో రూ.16వేల కోట్ల మేర పంటలు దెబ్బతిన్నాయి
► కరువు నివారణకు నిధుల కొరత లేదు
► పావగడలో 2వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ ప్లాంట్
తుమకూరు : కరువు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టి ప్రజలకు అండగా ఉంటామని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి శ్రీనివాస ఆర్.ప్రసాద్ అన్నారు. ఇంధనశాఖ మంత్రి శాఖ మంత్రి నేతృత్వంలో ఏర్పడిన మంత్రులు బృందం ఉపసమితి సభ్యులు బుధవారం తుమకూరు జిల్లా, పావగడ తాలూకాలో పర్యటించారు. ర్యాప్టె గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బుగడూరు గ్రామాన్ని సందర్శించి కరువు పరిస్థితులను అంచనా వేశారు. స్థానికులతో కలిసి వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటర్ప్లాంట్, నరేగా పథకం కింద నిర్మించిన భవనాన్ని, ఇతర అభివృద్ధి పనులను పరిశీలించారు.
తర్వాత మీడియాతో మంత్రి శ్రీనివాస ఆర్.ప్రసాద్ మాట్లాడారు. కరువు పరిస్థితులను అంచనా వేసేందుకు సీఎం సిద్దరామయ్యతోపాటు మంత్రులు నాలుగు బృందాలుగా ఏర్పడి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారన్నారు. దాదాపు 16 వేల కోట్ల మేర రైతులు పంటలు నష్టపోయారన్నారు. మూడు రోజుల్లో సీఎంతో సమావేశమై నివేదికను సమర్పిస్తామన్నారు. తుమకూరు జిల్లాలో 9 కరువు తాలూకాలు గుర్తించగా అందులో పావగడలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందన్నారు.
తాగు నీటి సమస్యను తీర్చడాకి 85 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇంధనశాఖ మంత్రి కె.శివకుమార్ మాట్లాడుతూ పావగడ తాలూకాలో 2000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నామని, ఇప్పటికే 8400 ఎకరాలు సేకరించామన్నారు. ప్రతి తాలూకాలో 20 నుంచి 30 మెగా వాట్ల సౌర ప్లాంట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
ప్రజలకు అండగా ఉంటాం
Published Thu, May 5 2016 3:01 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆదివాసీల హక్కుల జోలికొస్తే ఊరుకోం
ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
గర్భిణులూ జెర జాగ్రత్త..
న్యూస్రీల్
వడగండ్ల వాన
‘బీఆర్ఎస్తోనే గ్రామాల అభివృద్ధి’
● ఎమ్మెల్యేలకు ప్రతిష్టాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలు ● ప్రచారంపై దృష్టి పెట్టిన ప్రజాప్రతినిధులు ● అసెంబ్లీ ఎలక్షన్స్ తర్వాత మారిన పరిస్థితులు ● అధికార కాంగ్రెస్లో చేరికలు ప్రభావం చూపేనా..?
ఉద్యోగాలిప్పిస్తానని ఘరానా మోసం
ఎన్నికల వేళ డేగకళ్ల నిఘా
నాంచారమ్మ జాతర విజయవంతం చేయండి
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement