కొంత మందిని తప్పిస్తాం | Sakshi
Sakshi News home page

కొంత మందిని తప్పిస్తాం

Published Sun, Nov 9 2014 2:33 AM

కొంత మందిని  తప్పిస్తాం

సీఎం సిద్ధరామయ్య

బెంగళూరు: పునఃవ్యవస్థీకరణలో భాగంగా కొంత మందిని మంత్రి మండలి నుంచి తప్పిస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. అదేవిధంగా మరి కొంత మంది మంత్రిత్వశాఖలను మారుస్తామని తెలిపారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్లిన ఆయన అక్కడ మీడియాతో  ఈ వాఖ్యలు చేశారు.
 
 

Advertisement
Advertisement