సాక్షి, ముంబై: సెంట్రల్, హర్బర్ రైల్వే మార్గాలపై ఆదివారం ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 3.35 గంటల వరకు మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. ఈ సమయంలో రైల్వే ట్రాక్లు, ఓవర్ హెడ్ వైర్ల మరమత్తులు చేపడతారు. ఫలితంగా పలు లోకల్ రైళ్లను రద్దు చేయడంతోపాటు మరికొన్నింటిని ఇతర మార్గాల మీదుగా మళ్లిస్తారు. అలాగే కొన్ని ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే ప్రజాసంబంధాల అధికారులు తెలిపారు.
సెంట్రల్మార్గంలో...
విద్యావిహార్-బైకలా స్టేషన్ల మధ్య అప్ స్లో లైన్లో మెగాబ్లాక్ నిర్వహించనున్నారు. ఈ లైన్లో వెళ్లే లోకల్ రైళ్లను ఘాట్కోపర్ తర్వాత ఫాస్ట్ లైన్ పైకి మళ్లిస్తారు. బైకలా వరకు ఫాస్ట్ లైన్లో నడిచి ఆ తర్వాత స్లో ట్రాక్లో నడుస్తుంది. ఈ క్రమంలో రైళ్లు కుర్లా, సైన్, మాతుంగా, దాదర్, పరేల్ స్టేషన్లలో నిలుపుతారు. విద్యావిహార్, కర్రీరోడ్, చించ్పోక్లీ స్టేషన్లలో రైళ్లు నిలపరు. ప్రయాణికులు కుర్లా, బైకలాలో దిగి ఎదురు దిశగా ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకునేందుకు అధికారులు అనుమతించారు. అదేవిధంగా అప్, డౌన్ ఫాస్ట్ లైన్లో నడిచే రైళ్లు మెగాబ్లాక్ సమయంలో ఘాట్కోపర్, విక్రోలి, భాండుప్, ములూండ్ స్టేషన్లలో నిలుపుతారు. కొన్ని రైళ్లు 20 నిమిషాలు ఆలస్యంగా నడుస్తాయి.
హార్బర్ మార్గంలో...
హర్బర్ మార్గంలో సీఎస్టీ నుంచి బాంద్రా-అంధేరీల మధ్య నడిచే లోకల్ రైలు సేవలను రద్దు చేయనున్నారు. బాంద్రా-అంధేరిలకు వెళ్లే ప్రయాణికులు మెయిన్, లేదా పశ్చిమ మార్గంలో ప్రయాణించవచ్చని అధికారులు అనుమతించారు. అలాగే డౌన్ లైన్లో సీఎస్టీ నుంచి పన్వెల్-బేలాపూర్-వాషిలకు నడిచే రైళ్లను కుర్లా వరకు మెయిన్ లైన్పై నడుపుతారు. ఈ రైళ్లు చించ్పోక్లీ, కర్రీరోడ్ స్టేషన్లలో నిలపరని అధికారులు తెలిపారు.
పశ్చిమ మార్గంలో జంబో బ్లాక్
పశ్చిమ రైల్వే మార్గంలో ఆదివారం జంబో బ్లాక్ నిర్వహించనున్నారు. బోరివలి-గోరేగావ్ స్టేషన్ల మధ్య స్లో లైన్లో ఉదయం 10.35 నుంచి మధ్యాహ్నం 3.35 గంటల వరకు ట్రాక్, సిగ్నల్, ఓవర్హెడ్ వైర్ల నిర్వహణ, మరమ్మతులు చేపట్టనున్నారు. ఈ కారణంగా బోరివలి-గోరేగావ్ స్టేషన్ల మధ్య స్లో ట్రాక్పై నడిచే లోకల్ రైళ్లంటినీ ఫాస్ట్ ట్రాక్పై మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. జంబో బ్లాక్ సందర్భంగా కొన్ని రైళ్లను రద్దు చేయనున్నామని అధికారులు తెలిపారు.
ఆదివారం మెగా బ్లాక్
Published Sat, Nov 30 2013 4:45 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- 25 కిలోల బంగారం స్మగ్లింగ్.. భారత్లోని అఫ్గనిస్తాన్ దౌత్యవేత్త రాజీనామా
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
Advertisement