తప్పిన పెనుముప్పు | Sakshi
Sakshi News home page

తప్పిన పెనుముప్పు

Published Tue, May 24 2016 2:11 AM

Technical error to Aircraft

* విమానంలో సాంకేతిక లోపం  
* 117 మందికి తప్పిన ప్రాణాపాయం

కేకేనగర్: ముంబైకు బయల్దేరిన విమానం లో సాంకేతిక లోపం ఏర్పడంతో విమానాన్ని కిందకుదింపారు. ఈ సమయంలో పెలైట్ లోపాన్ని గుర్తించడంతో 117మంది ప్రయాణికులు ప్రాణాలతో బైటపడ్డారు. చెన్నై విమానాశ్రయం నుంచి సోమవారం ఉదయం 6:40 గంటలకు ప్రైవేటు విమా నం ముంబైకు బయలుద్దేరింది.  కొద్దిసేపటికే ఇంజన్‌లో లోపం ఉన్న విషయాన్ని గురించారు. ఆ సమాచారాన్ని చెన్నై విమానాశ్రాయం కంట్రోల్ రూమ్ అధికారులకు తెలిపారు. అనంతరం వారి సూచనలతో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

Advertisement
Advertisement