అప్పుల బాధతో రైతు ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

Published Wed, Oct 12 2016 9:13 AM

The farmer committed suicide

గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం కందులవారిపాలెంలో ఓ రైతు బలవన్మరణం చెందాడు. గ్రామానికి చెందిన కోటిరెడ్డి(42) మంగళవారం సాయంత్రం పొలానికని ఇంట్లో చెప్పి వెళ్లాడు. రాత్రయినా తిరిగిరాలేదు. బుధవారం ఉదయం కుటుంబసభ్యులు వెళ్లిచూడగా పొలంలో పురుగు మందుతాగి చనిపోయి ఉన్నాడు. అప్పులు తీర్చలేని మనోవేదనతోనే అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు.

 

Advertisement
Advertisement