పెట్టుబడిదారులకు ఆహ్వానం
పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్చేలా నూతన పారిశ్రామిక పాలసీ
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
బెంగళూరు : పెట్టుబడులు పెట్టేందుకు అన్ని రాష్ట్రాలకంటే కర్ణాటక అత్యుత్తమమైన ప్రాంతమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పేర్కొన్నారు. కర్ణాటక స్టేట్ ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్(కేఎస్ఐఐడీసీ) సువర్ణ మహోత్సవ సంబరాలను శుక్రవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... తుమకూరులోని 14వేల ఎకరాల్లో ఉత్పాదనా రంగ పెట్టుబడుల హబ్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రానున్న ఐదేళ్లకు గాను కొత్త ఇండస్ట్రియల్ పాలసీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ఊతమిచ్చేలా ఈ పాలసీని రూపొందించినట్లు చెప్పారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కావలసిన అన్ని విధాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం అందజేస్తోందని అన్నారు.
రాష్ట్రంలో పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకునే వారికి రుణాలను కేఎస్ఐఐడీసీ సంస్థ అందజేసి సహకరిస్తోందని తెలిపారు. రాష్ట్రంలోని దాదాపు 2,300 పరిశ్రమలకు కేఎస్ఐఐడీసీ సహకారం అందజేసిందని గుర్తు చేశారు. ఇక ఐటీ రంగంలోని ప్రతిష్టాత్మక సంస్థ ఇన్ఫోసిస్ సైతం తొలినాళ్లలో కేఎస్ఐఐడీసీ సహాయ, సహకారాలు తీసుకుందని, ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నారాయణమూర్తి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ఇక ఈ సందర్భంగా కేఎస్ఐఐడీసీ సావనీర్ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి రోషన్బేగ్, ఇంధన శాఖ మంత్రి డి.కె.శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
కర్ణాటక బెస్ట్
Published Sat, Jan 24 2015 2:41 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement