అన్నాడీఎంకే నేతల ఇంళ్లలో ఐటీ దాడులు | Sakshi
Sakshi News home page

అన్నాడీఎంకే నేతల ఇంళ్లలో ఐటీ దాడులు

Published Mon, Sep 12 2016 8:33 PM

the IT raids in AIADMK leaders homes

తమిళనాడులో సోమవారం ఏకకాలంలో 40 చోట్ల పెద్ద ఎత్తున ఆదాయపు పన్ను శాఖాధికారులు దాడులు నిర్వహించారు. అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి నత్తం విశ్వనాథం, చెన్నై కార్పొరేషన్ మేయర్ సైదై దొరైస్వామి, ఆయన కుమారుడి ఇళ్లు, కాలేజీలు, కార్యాలయాలపై ఆదాయపు పన్నుశాఖాధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. అలాగే రాష్ట్రంలో పలు శాఖలు కలిగి ఉన్న ప్రముఖ బంగారు నగల దుకాణంపై కూడా దాడులు జరిపారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement