కారులో ఆరు దేశాలు చుట్టొస్తానంటున్నారు యువ సంగీత దర్శకుడు జిబ్రాన్. వాగై చూడవా, కుట్టిపులి చిత్రాలకు సంగీతం అందించినా, విశ్వనటుడు కమలహాసన్ చిత్రాలు ఉత్తమవిలన్,పాపనాశం, తూంగావనం చిత్రాలతో ప్రాచుర్యం పొందిన సంగీతదర్శకుడు జిబ్రాన్ అన్న విషయం తెలిసిందే. ఈయన ఇప్పుడు చెన్నై నుంచి సింగపూర్ వరకూ కారులో ప్రయాణం చేయడానికి సిద్ధం అవుతున్నారన్నది తాజా సమాచారం. అసలు విషయం ఏమిటంటే జిబ్రాన్ తాజాగా చెన్నై టూ సింగపూర్ అనే చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.
ఆరు పాటలు చోటు చేసుకున్న ఈ చిత్ర ఆడియోను ఆరు దేశాల్లో విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేస్తున్నారట. దీని గురించి జిబ్రాన్ తెలుపుతూ అబ్బాస్ అగ్భర్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం చెన్నై టూ సింగపూర్ అని తెలిపారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమాన్ని వినూత్నంగా చేయాలని భావించామన్నారు. అలా వచ్చిన ఆలోచనే చెన్నై నుంచి సింగపూర్ వరకూ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నదని చెప్పా రు.
చిత్రంలో ఆరు పాటలు ఉన్నాయని, చెన్నై నుంచి సింగపూర్ వరకు కారులో ప్రయాణం చేస్తూ ఒక్కో దేశంలో ఒక్క పాటను ఆవిష్కరించనున్నట్లు వెల్లడించారు. చెన్నై టూ సింగపూర్ రోడ్డు ప్రయాణ రూటును నటుడు అజిత్ ను అడిగి తెలుసుకోనున్నట్లు తెలిపారు. చెన్నై నుంచి బంగ్లాదేశ్, అక్కడ నుంచి మియాన్మర్, థాయిల్యాండ్ వె ళ్లి అక్కడ నుంచి మలేషియా, సింగపూర్ వెళ్లనున్నట్లు వెల్లడించారు. మొదట ఒక పాటను చెన్నైలో ఆవిష్కరించి ఆ త రువాత మిగిలిన ఐదు దేశాల్లో ఒక్కో పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు.
కారులో ఆరు దేశాలు చుట్టొస్తా!
Published Fri, Jan 8 2016 2:31 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
యువత.. నవ జనత
పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
శిక్షణలో నేర్పించే అంశాలు
అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
వాహనం ఢీకొని మహిళ దుర్మరణం
ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా.. నేడు ట్రాఫిక్ మళ్లింపు
కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
సంక్షేమ పాలన సీఎం జగన్తోనే సాధ్యం
అభివృద్ధి, సంక్షేమానికి సమప్రాధాన్యం
తప్పక చదవండి
- పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- బీజేపీ ఖైదీగా శ్రీరాముడు
- కాంగ్రెస్, బీఆర్ఎస్కు ఓటేస్తే ఎవరు ప్రధాని అవుతారో తెలియదు
- ప్రమాదంలో ముస్లిం సమాజం
- నేడు వేములవాడకు మోదీ!
- ఇక ఇంటింటికీ వెళ్లి కలుద్దాం
- కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
- ఈఏపీ సెట్ షురూ
- కాకతీయుల స్ఫూర్తితో ఢిల్లీ సుల్తాన్లపై పోరు
- మేడిగడ్డను పరిశీలించిన విచారణ కమిషన్
Advertisement