నిమజ్జనానికి వెళ్లి ఇద్దరి మృతి | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి వెళ్లి ఇద్దరి మృతి

Published Tue, Sep 6 2016 4:20 PM

Two died During Ganesha Idol Immersion

త్రిపురాంతకం : ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం కంకణాలపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కంకణాలపల్లి గ్రామానికి చెందిన బైలడుగు వీరాంజనేయులు(15), చిన్న ఏగయ్య(24) అనే ఇద్దరు యువకులు గణేశుడి నిమజ్జనానికి వెళ్లారు. అయితే నిమజ్జన సమయంలో ప్రమాదవశాత్తూ చెరువులో మునిగినపోయి మృత్యువాత పడ్డారు. స్థానికులు ఎంత ప్రయత్నించినా యువకుల ఆచూకీ లభించలేదు. ఈ సంఘటనపై మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement