మంత్రి పోచారం దంపతుల వరుణయాగం | Sakshi
Sakshi News home page

మంత్రి పోచారం దంపతుల వరుణయాగం

Published Sat, Aug 27 2016 12:13 PM

varuna yagam in nizamabad district

బిర్కూర్ : నిజామాబాద్ జిల్లా బిర్కూర్ మండల కేంద్రంలోని తిరుమల దేవస్థానంలో వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు శనివారం ఉదయం వరుణయాగం నిర్వహించారు. దేవస్థానం ఆవరణంలోని గణపతి ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, తెలంగాణ ప్రజలంతా సుఖసంతోషాలతో విలసిల్లాలని ఆకాంక్షించారు.

Advertisement
Advertisement