వడదెబ్బతో 15 మంది మృతి | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో 15 మంది మృతి

Published Sun, May 10 2015 5:43 AM

15 persons died due to sunstrock

సాక్షి నెట్ వర్క: రాష్ట్రంలో వడదెబ్బకు తాళలేక శనివారం 15 మంది మృతి చెందారు. నల్లగొండ జిల్లాలో అత్యధికంగా ఆరుగురు మరణించారు.

మరోవైపు పిడుగుపాటుకు మహబూబ్ నగర్ జిల్లా గంగాపూర్ నకు చెందిన ఇస్రమోని శ్రీనువాసులు (26), చెటమోని పార్వతమ్మ (28), మహేశ్ (7), జగదీశ్వరి (8) అక్కడికక్కడే మరణించారు.

Advertisement
Advertisement