అయ్యప్ప భక్తులను ఢీకొన్న బస్సు | Sakshi
Sakshi News home page

అయ్యప్ప భక్తులను ఢీకొన్న బస్సు

Published Wed, Dec 16 2015 11:02 AM

3 ayyappa pilgrims injured in bus accident

వేములవాడ: పాదయాత్రగా వేములవాడ నుంచి శబరిమలకు బయలుదేరిన 10 మంది సభ్యుల బృందాన్ని బస్సు ఢీకొట్టింది. ఈ సంఘటన తమిళనాడులోని తెన్ని గ్రామం వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో క్రిష్ణ, శివ, రాజు అనే అయ్యప్పస్వామి భక్తులకు తీవ్రగాయాలైనట్లు తెలిసింది. గాయపడిన భక్తులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

Advertisement
Advertisement