ఆటో బోల్తా.. ముగ్గురికి తీవ్రగాయాలు | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా.. ముగ్గురికి తీవ్రగాయాలు

Published Tue, Aug 11 2015 6:11 PM

3 injured in a auto slipped incident in mahabubnagar district

మల్దకల్ (మహబూబ్‌నగర్): ఆటో బోల్తా పడిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా మల్దకల్ మండలం మద్దెలబండ సమీపంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. ఆటో గట్టు మండల కేంద్రం నుంచి వస్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని చికిత్స నిమిత్తం గద్వాల ప్రాంతీయ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement