బెజ్జూరు (ఆదిలాబాద్ జిల్లా) : దహెగాం మండలం కర్ధి అటవీ ప్రాంతంలో కోడి పందేల స్థావరంపై పోలీసులు శనివారం ఆకస్మిక దాడి నిర్వహించారు. 45 మందిని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. సుమారు రూ.60 వేల నగదు, 3 ఆటోలు, 32 కత్తులు, 14 బైక్లు, 30 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు దహెగాం ఎస్ఐ రమేశ్ తెలిపారు. పట్టుబడిన వారిలో దహెగాం, భీమిని, బెజ్జూరు మండలాలకు చెందిన వారున్నారు.
కోడి పందేల స్థావరంపై మెరుపు దాడి
Published Sat, Jan 9 2016 4:52 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
బాధ్యత నాది
కాంగ్రెస్లో పలువురి చేరిక
త్వరగా నిద్రలేవమన్నందుకు చెరువులో దూకి ఆత్మహత్య
జిల్లా ఉండన్నా? పోవన్నా..?
రేపు బాన్సువాడకు రాజ్నాథ్సింగ్ రాక
దేశాన్ని ముక్కలు చేసింది కాంగ్రెస్సే
సకాలంలో పనులు పూర్తి చేయాలి
నేడు సీఎం రేవంత్రెడ్డి రోడ్ షో
తప్పనిసరిగా ఓటు వేయాలి
తప్పక చదవండి
Advertisement