మార్పిడికి యత్నిస్తున్న ఐదుగురు అరెస్టు
సాక్షి, హైదరాబాద్: పాత కరెన్సీ మార్పిడిపై కొందరిలో ఇంకా ఆశలు చావలేదు. తాజాగా సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ‘మార్పిడిగాళ్ల’ను ఐదుగురిని పట్టుకు న్నారు. వీరి నుంచి రూ.99 లక్షల పాత రూ.500, రూ.1000 నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ బి.లింబా రెడ్డి ఆదివారం వెల్లడించారు. ఈ ముఠాకు ఓ బీటెక్ విద్యార్థి సూత్రధారి అని తెలిపారు. హైదరాబాద్ ఉప్పల్ చర్చ్కాలనీకి చెందిన వి.సాయికుమార్రెడ్డి ఇబ్రహీం పట్నంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నా డు. నెల్లూరు నుంచి వలస వచ్చి మియాపూర్లో ఉంటూ డ్రైవర్గా పనిచేస్తున్న టి.సాయి ఇతడికి స్నేహితుడు. డిమానిటైజేషన్ నేపథ్యంలో వీరిద్దరూ కలసి పాత కరెన్సీని కమీషన్ పద్ధతిలో మారిస్తే లాభం ఉంటుందని నిర్ణయించుకున్నారు.
తమకు పరిచయస్తుడైన ప్రవీణ్ నుంచి 2 రోజుల క్రితం రూ.99 లక్షల పాత కరెన్సీ తీసుకున్నారు. దీన్ని మార్పిడి చేయడానికి సహకరించా ల్సిందిగా గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన రియల్టర్ టి.ప్రసాద్ను కోరారు. అలా చేస్తే 5% కమీషన్గా ఇస్తామన్నారు. దీంతో ప్రసాద్ తన స్నేహితులైన జనగాం వాసి బి.నాగేందర్, కొత్తపేటకు చెందిన పి.రాంబాబును సంప్రదించారు. కరెన్సీని మార్చేందుకు ఒప్పుకున్నారు. దీంతో వీరంతా శనివారం సాయంత్రం సంజీవయ్య పార్క్ వద్దకు నగదుతో సహా చేరుకున్నారు. వీరి సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ సాయి ని శ్రీనివాసరావు వలపన్ని వీరిని అరెస్టు చేశారు.
రూ.99 లక్షల పాత కరెన్సీ పట్టివేత
Published Mon, Aug 7 2017 1:51 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement