ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి | Sakshi
Sakshi News home page

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆరుగురి మృతి

Published Wed, Dec 10 2014 5:41 PM

6 killed in road accident

హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మరణించగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బుధవారం భద్రాచలం మండలం బండిరేవు సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, వ్యాన్ ఢీ కొన్నాయి. గాయపడిన వారిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.

Advertisement
Advertisement