జ్వరంతో చిన్నారి మృతి | Sakshi
Sakshi News home page

జ్వరంతో చిన్నారి మృతి

Published Mon, Sep 21 2015 8:13 PM

8 year old girl dies of fever

జైపూర్ (ఆదిలాబాద్) : జ్వరంతో ఓ చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా జైపూర్ మండలంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. మండలంలోని జి.శివ్వారం గ్రామానికి చెందిన సాయిరేఖ(8) గత కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతుంది. అయితే ఆమెను తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. దీంతో మృతురాలి కుటుంబం విషాదంలో మునిగి పోయింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement