పెళ్లి చేసుకున్న ప్రేమికులు..రేపు వెరొకరితో పెళ్లి | Sakshi
Sakshi News home page

పెళ్లి చేసుకున్న ప్రేమికులు..రేపు వెరొకరితో పెళ్లి

Published Tue, Jun 13 2017 5:51 PM

పెళ్లి చేసుకున్న ప్రేమికులు..రేపు వెరొకరితో పెళ్లి

పెద్దపల్లి: ఓ యువతి పెద్దలు నిర్ణయించిన పెళ్లి ఇష్టం లేక ప్రేమించిన అబ్బాయిని పెళ్లాడింది. కాల్వశ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన తాండ్ర తిరుమల, బెజ్జల ప్రశాంత్ ప్రేమికులు. మంగళవారం సుల్తానాబాద్ మండలంలోని  వేణుగోపాలస్వామి దేవాలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే బుధవారం తిరుమల పెద్దలు కుదిర్చిన అబ్బాయితో  పెళ్లి చేసుకోవాల్సి ఉంది. ఆ పెళ్లి ఇష్టం లేక ప్రేమించినవాడిని పెళ్లి చేసుకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement