ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్ ఏఈ

Published Sun, Jul 5 2015 7:23 PM

acb nabbed panchayathi raj AE in karimnagar district

కరీంనగర్: బెజ్జంకి పంచాయతీ రాజ్ ఏఈ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారుకు పట్టుబడ్డాడు. రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా బెజ్జంకి పంచాయతీ రాజ్ ఏఈ వెంకన్నని ఆదివారం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు మాటు వేసిన ఏసీబీ అధికారులు రూ.5వేలు తీసుకుంటుండగా పంచాయతీ రాజ్ ఏఈని అదుపులోకి తీసుకున్నారు. వెంకన్న పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement
Advertisement