హోంమంత్రి నాయిని
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్ర పోలీసుల సంక్షేమా నికి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటోందని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. శుక్రవారం పోలీసు అధికారుల సమావేశంలో ఆయన ప్రసంగిస్తూ, ఎక్స్గ్రేషి యాను గణనీయంగా పెంచామని, పోలీసు అమరవీరుల కుటుంబాలకు ఇళ్లు, విద్య, లాస్డ్పెన్షన్ తదితర సదుపా యాలు కల్పిస్తున్నామని వివరిం చారు. మొట్టమొదటి సారిగా హోం గార్డులకు ఎక్స్గ్రేషియాను వర్తింప జేస్తున్నామన్నారు. ట్రాఫిక్తో పాటు సీఐడీ, ఇంటెలిజెన్స్ తదితర విభాగాలకు ప్రత్యేక అలవెన్సులు చెల్లిస్తున్నామన్నారు.
ఇతర రాష్ట్రాలకన్నా పటిష్టం: సీఎస్
దేశంలో అన్ని రాష్ట్రాల కన్నా తెలంగాణ పోలీసు శాఖ చాలా పటిష్టంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ ఈ సమావేశంలో మాట్లాడుతూ అన్నారు. సాంకే తిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని నేర నియం త్రణలో ఉపయోగిస్తున్న తీరు దేశ పోలీస్ మొత్తాన్నీ హైదరాబాద్ ఆకర్షిస్తోందన్నారు. అదే విధంగా పోలీస్స్టేషన్ల ఆధునికీకరణ, ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రజలకు పోలీసులపై నమ్మకాన్ని పెంచిందన్నారు.
దేశ భద్రతలోనూ కీలక పాత్ర: డీజీపీ
రాష్ట్ర పోలీసు విభాగం శాంతి భద్రతల విషయంలోనే కాకుండా దేశ భద్రత విషయంలోనూ కీలకంగా పనిచేస్తోందని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొన్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ చేస్తున్న కృషిని దేశం మొత్తం గర్విస్తోందన్నారు. అదే విధంగా టెక్నాలజీ ఉపయోగంలోనూ అన్ని రాష్ట్రాల కన్నా ముందువరుసలో ఉన్నామని అన్నారు. ప్రతీ దర్యాప్తు అధికారి, స్టేషన్ హౌజ్ ఆఫీసర్ తన టేబుల్పై కంప్యూటర్లోనే కేసుల పురోగతి తెలుసుకునే సదుపాయాన్ని కల్పించామని అనురాగ్ శర్మ తెలిపారు. అలాగే షీటీమ్స్ పనితీరును కూడా దేశం మొత్తం గుర్తించిందన్నారు. మన రాష్ట్రంలో మంచి ఫలితాలు చూసిన ఇతర రాష్ట్రాలు కూడా షీటీమ్స్ను ఏర్పాటు చేసుకున్నట్టు తెలిపారు. ఇలా ప్రతీ అంశంలో తెలంగాణ పోలీస్ ది బెస్ట్ అనిపించేలా పనిచేస్తున్నామని పేర్కొన్నారు. ఇందుకు కారణమైన సిబ్బంది, అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు.
పోలీసు సంక్షేమానికి చర్యలు
Published Sat, May 20 2017 2:43 AM
Advertisement
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
ఆ గట్టున సినిమా స్టార్లు.. ఈ గట్టున రియల్ స్టార్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
Ankita Basappa: ఒక్క మార్కూ వదల్లేదు!
వ్యవసాయం పండగ
అరాచకాల అసత్యమూర్తి
విద్యలో సరికొత్త విప్లవం
ఈ 5 ఏళ్ల లోనే ఇదంతా...
డబుల్ డిజిట్ పక్కా: అమిత్ షా
Lok Sabha Election 2024: త్రిముఖ ‘కురుక్షేత్రం’
15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
ప్రశాంత పోలింగ్కు పటిష్ట ఏర్పాట్లు
రామోజీ రూ.2 వేల కోట్లు అడిగారు
తప్పక చదవండి
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- ఇదిగో ప్రోగ్రెస్ రిపోర్ట్
- ఎస్బీఐ లాభం రికార్డ్
- సీమలో తు‘ఫ్యాన్’
- 15 సెకన్లు కాదు.. 15 గంటలు ఇవ్వండి..: అసదుద్దీన్ ఒవైసీ
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్
- అది పెత్తందార్ల కూటమి: సీఎం జగన్
Advertisement