నాగిరెడ్డిపేట :నిజామాబాద్-మెదక్ జిల్లాల సరిహద్దులో గల పోచా రం అభయారణ్యంతోపాటు, పోచారం ప్రాజెక్టుకు పూర్వవైభవం తీసుకొస్తామని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామ న్న అన్నారు. అభయారణ్యం వద్ద పర్యావరణ విద్యాకేంద్రా న్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. రెండు జిల్లా సరిహద్దులో ఉన్న పోచారం అభయారణ్యాన్ని శనివారం శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్రెడ్డితో పాటు ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డితో కలిసి పరిశీలించారు. అభయారణ్యంలో తిరుగుతూ జింకలను, నెమళ్లను, దుప్పిలను, మనుబోతులను వారు తిలకించారు. చాలా దూరం కాలినడకన తిరిగారు. అభయారణ్యం లోని జంతువుల గురించి ఫారెస్ట్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోచారం ప్రాజెక్టును వారు సందర్శిం చారు. ప్రాజెక్టు వద్ద ఉన్న నిజామాబాద్, మెదక్ జిల్లా అతి థిగృహాలను పరిశీలించారు. వాటికి మరమ్మతులు చేపడతామన్నారు. ఏడుపాయల, మెదక్ చర్చి, పోచారం అభయారణ్యం, పోచారం ప్రాజెక్టులను కలిపి పర్యాటక ప్రాంతాలుగా మారుస్తామని చెప్పారు.
పర్యావరణ విద్య కేంద్రం
పోచారం అభయారణ్యం వద్ద పర్యావరణవిద్య కేంద్రాన్ని(ఎన్విరాల్మెంట్ ఎడ్యూకేషన్ సెంటర్) ఏర్పాటు చే స్తామని అటవీశాఖ, వెనుకబడిన తరగతుల మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. అభయారణ్యాన్ని సందర్శించిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అటవీశాఖలో ఖాళీగా ఉన్న 2,600 పోస్టులను త్వరలోనే భర్తీ చేస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 9 వన్యప్రాణికేంద్రాలు ఉన్నాయన్నారు. పోచారం అభయారణ్యంలో స్థాయికి మించి జంతువుల సంఖ్య పెరిగిందని, ఎక్కువగా ఉన్న జంతువులను ఇతర వన్యప్రాణి కేంద్రాలకు తరలిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి సహకారంతో అడవులను, వన్యప్రాణులను సంరక్షించుకునేలా చర్యలు చేపడతామన్నారు. అభయారణ్యంతోపాటు ప్రాజెక్టును తిలకించేందుకు వచ్చే పర్యాటకులకు ఇబ్బందులు కలుగకుండా హరిత హోటల్ను ఏర్పాటు చేయిస్తామని ఆయన చెప్పారు. వారి వెంట మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్బొజ్జా, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జనార్ధన్గౌడ్ తదితరులు ఉన్నారు.
పోచారం అభయారణ్యానికి పూర్వవైభవం
Published Sun, Feb 8 2015 3:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- Prajwal Revanna: ఏ గదిలో ఏం జరిగింది?
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- అవన్నీ అపోహలే
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement