ఓటమి బాధ్యత అందరిదీ: ఉత్తమ్ కుమార్ రెడ్డి | Sakshi
Sakshi News home page

ఓటమి బాధ్యత అందరిదీ: ఉత్తమ్ కుమార్ రెడ్డి

Published Thu, Jul 17 2014 9:59 PM

ఓటమి బాధ్యత అందరిదీ: ఉత్తమ్ కుమార్ రెడ్డి - Sakshi

ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పటికీ కాంగ్రెస్ గెలవలేకపోయిందని, ఎన్నికలలో పార్టీ ఓటమికి నేతలందరిదీ సమిష్టి బాధ్యత అని మాజీ మంత్రి ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు. పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో కార్యకర్తలు, నేతలు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ఆయన చెప్పారు.

పార్టీని బలోపేతం చేసే విషయంలో కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని, అందుకోసం గాంధీభవన్‌లో ఈనెల 21నుంచి 31 వరకు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు జరుగుతాయని ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అన్నారు.

Advertisement
Advertisement